చిత్తూరు రోడ్డు ప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం (వీడియో)

81చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు మొగిలిఘాట్ రోడ్డు ప్రమాద మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇప్పటివరకు ఏడు మంది మృతి చెందారని, 33 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్న వారిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్