చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పరిచయం చేసిన సీఎం వైఎస్ జగన్

2942చూసినవారు
సీఎం జగన్ "మేమంతా సిద్ధం " బస్సు యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడుతున్నాడు. భాస్కర్ కొడుకు యువకుడు, ఉత్సహవంతుడు. మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్