సంక్షేమ సారథికి మరో సారి పట్టం కడదాం

612చూసినవారు
సంక్షేమ సారథికి మరో సారి పట్టం కడదాం
తిరుపతి రూరల్ మండలం రణధీరపురం పంచాయతీ పరిధిలో శనివారం “మీతోనే మీ మోహిత్” కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి శనివారం నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ సారథి జగనన్న కు మరోసారి పట్టం కట్టాలని, అందుకు చంద్రగిరిలో తన అన్నయ్య మోహిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్