రోడ్డు ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు

65చూసినవారు
చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంపై చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ప్రమాదంలో ఏడుగురు మరణించగా ఐదుగురిని గుర్తించామని చెప్పారు. ఇంకా ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. మొత్తం 47 మంది గాయపడ్డారని చెప్పారు. వాళ్లంతా కోలుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్