చిత్తూరు: ఇమ్యూనైజేషన్ ప్రక్రియను పకడ్భందీగా చేపట్టండి

53చూసినవారు
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో శనివారం ఐహెచ్ఐపి, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐహెచ్ఐపి ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కింద ప్రతి పిహెచ్సిలో జరిగే అన్ని రకాల ఓపి సేవలను ఈ యాప్ నందు పొందుపరచాలని అన్నారు.

సంబంధిత పోస్ట్