ఎదైన సమస్యలు ఉంటే తెలపండి: ఎమ్మెల్యే

561చూసినవారు
డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గురువారం తెలిపారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు, చిత్తూరు నియోజకవర్గంలో ఎదైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి గురువారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్