మద్యం సీసాలు ధ్వంసం

56చూసినవారు
చిత్తూరు నగర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను గురువారం ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు, వన్దాన్ సీఐ విశ్వనాథరెడ్డి సమక్షంలో రెడ్డి గుంట వద్ద ఉన్న బహిరంగ ప్రదేశంలో జేసీబీ సాయంతో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా, మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్