నూతన మద్యం పాలసీపై ప్రణాళికలు సిద్ధం

70చూసినవారు
ప్రభుత్వ నూతన మద్యం పాలసీ అమలుపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఎక్సైజ్ నూతన డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు, ప్రస్తుతం జరుగుతున్న ఎక్సైజ్ అధికారుల బదిలీని పారదర్శకంగా చేపడతామన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిఘా పెంచామన్నారు.

సంబంధిత పోస్ట్