చిత్తూరులో ఎస్జీఎఫ్ అండర్- 14 క్రికెట్ సెలక్షన్స్

52చూసినవారు
చిత్తూరులో ఎస్జీఎఫ్ అండర్- 14 క్రికెట్ సెలక్షన్స్
చిత్తూరు నగరంలో స్థానిక మెసానిక్ మైదానం నందు సోమవారం ఎస్జీఎఫ్ అండర్ 14 క్రికెట్ సెలక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. ఎప్పుడు సహాయ సహకారాలకు అందుబాటులో ఉంటానని ఆర్గనైజర్స్ కి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు, కోచ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్