నులిపురుగుల దినోత్సవంపై టెలికాన్ఫరెన్స్

75చూసినవారు
నులిపురుగుల దినోత్సవంపై టెలికాన్ఫరెన్స్
శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ సమక్షంలో "జాతీయ నులిపురుగుల దినోత్సవం" పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమైనది. ఈనెల 17 వ తారీఖున తలపెట్టబోయే నులి పురుగులు దినోత్సవం పై ప్రతి ఒక్క అధికారి బాధ్యతతో నిర్వహించి ప్రతి 1-19సంవత్సరాల వయస్సు వారికి మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్బెండజోల్ మాత్రను నమలి మింగించాలిఅన్నారు.

సంబంధిత పోస్ట్