గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

70చూసినవారు
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య సోమవారం తెలిపారు. ఏ. ఆర్ టాప్ లైన్ జరిపిన దాడుల్లో అక్బర్, రామ్మూర్తి అనే వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 52,500 విలువ చేసే 2.105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. డిప్యూటీ తాహశీల్దార్ ధనుంజయలు వద్ద హాజరు పరిచి రిమాండ్ తరలించామన్నారు.

సంబంధిత పోస్ట్