12 కోట్లతో మోడ్రన్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

69చూసినవారు
చిత్తూరు రైల్వే స్టేషన్ ను రూ. 12 కోట్లతో మోడ్రన్ స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. స్థానిక స్టేషన్ లో రైళ్లన్నీ ఆగేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు రైల్వే స్టేషన్ అధికారులతో మాట్లాడారు, చిత్తూరు రైల్వే స్టేషన్ ను మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్