చిత్తూరు టిడిపి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదు కార్యాలయం పై వైఎస్ఆర్సిపి చేసిన దుండగులు పిరికి పంద్యచర్యలు అని జీడి నెల్లూరు మండల టిడిపి అధ్యక్షులు స్వామిదాస్ మండిపడ్డారు. సోమవారం జీడీ నెల్లూరు మండలంలో మీడియాతో దళిత నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులపై వైఎస్ఆర్సిపి పాలనలో రౌడీ రాజకీయాలు చేసి ప్రజలను , మనోభావాలను దెబ్బతీసే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.