జీ. డి. నెల్లూరు మండలంలో టిడిపిలో చేరిన వైసిపి నేతలు

1911చూసినవారు
జీ. డి. నెల్లూరు మండలం, వర త్తూరు పంచాయతీ, వైఎస్ఆర్సిపి నేత సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, తో పాటు నరసింగాపురం గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ పార్టీ నుండి 35 కుటుంబాలు టిడిపిలో చేరారు. శుక్రవారం మీ ఇంటికి మీ తామస్ కార్యక్రమంలో భాగంగా జీ. డీ. నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి తామస్ వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్