హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు

1564చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం నాయుడు చిత్తూరుకు వెళ్లారు. నగరికి తిరిగి వస్తుండగా శూలగిల్లుకు చెందిన యువకుడు బైకుపై వస్తూ హెడ్ కానిస్టేబుల్ ను ఢీకొట్టాడు. సుబ్రమణ్యం నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. 108 కోసం అరగంట వరకు నిరీక్షించారు.

సంబంధిత పోస్ట్