హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కళాకారుడు పూరీ ఆర్ట్స్ పురుషోత్తం సాల్ట్ ఆర్ట్ తో గీసిన చిత్రం సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది. ముప్పై అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పుతో గీసిన భారీ చిత్రం సోమవారం నెట్టింట వైరల్ గా మారింది.