చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం..

10186చూసినవారు
కుప్పం మున్సిపల్ పరిధిలోని చీలేపల్లి చెరువులో సోమవారం వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. మృతుడు కుప్పం పట్టణానికి చెందిన మురుగ గా గుర్తించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వ్యక్తిని ఎవరైనా చంపి చెరువులో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్