కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

571చూసినవారు
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా
కుప్పం ఎడ్యుకేషనల్ సొసైటీ, బిసి ఎన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కుప్పం ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న శనివారం మెగా జాబ్ మేళా నిర్వ హిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ బాబు తెలిపారు. ఉదయం 8. 30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ జాబ్ మేళా లో 25 కు పైగా ఐ టి, బ్యాంకింగ్, ఎడ్యూ కేషన్, కోర్ కంపెనీలు పాల్గొననున్నాయని తెలిపారు. ఈ మేలాలో సుమారు 1000మందిని రిక్రూట్ చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్