18ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందండి

590చూసినవారు
18ఏళ్లు నిండినవారు ఓటుహక్కు పొందాలని, అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎస్పీ తెలిపారు. గురువారం మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు నుంచి స్వీప్ ఆధ్వర్యంలో టౌన్ బ్యాంకు సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో 18 ఏళ్లు నిండితే తప్పనిసరిగా ఓటుహక్కు పొందాలన్నారు. ఓటుహక్కు వినియోగించు కోవడం ఓటర్ల బాధ్యత అన్నారు.

సంబంధిత పోస్ట్