పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

50చూసినవారు
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై తాలూకా సీఐ శేఖర్ మాట్లాడుతూ. అంకిశెట్టిపల్లె పంచాయతీ చెంబకూరు రోడ్డు రామాపురానికి చెందిన వెంకటరమణ కొడుకు రైతు ఐ. శ్రీనివాసులు ఇంట్లో ఆర్థిక సమస్యలు అధికమై జీవితంపై విరక్తి చెందాడు. ఊరికి సమీపంలోని పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్