అప్పుల బాధ తాళ లేక చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య
చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉగాది పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు. 2టౌన్ పోలీసుల కథనం. మదనపల్లె, నీరుగట్టువారిపల్లి, మాయాబజార్ లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు జి. మల్లికార్జున(42) భార్య మాధవి, ముగ్గురు కూతుళ్
లు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు అప్పు చేసి పెళ్లిళ్లు చేశాడు. దీంతో అప్పుల బాధ తాళలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.