అభద్రతాభావాన్ని విడనాడండి: డీఎస్పీ

3342చూసినవారు
ప్రజలు అభద్రత భవాని విడనాడి, తమ ఓటును నచ్చిన వ్యక్తికి వేసి గెలిపించు కోవాలని మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం నిమ్మనపల్లెలో పార మిలటరీ బలగాలతో సీఐ సద్గురుడు, ఎస్సై లోకేష్ రెడ్డి కవాతు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ అల్లర్లు గొడవలు జరగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి కేంద్ర పథకాలను రప్పించడం జరిగిందన్నారు. ఎవరికి భయపడకుండా ఓట్లు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్