మదనపల్లెలో హిందూ సంఘాల శాంతియుత ర్యాలీ

85చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, అరాచకాలను ఖండిస్తూ బుధవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, వాల్మీకి సంఘాల నేతలతోపాటు వివిధ హిందూ సంఘాలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక సొసైటీ కాలనీలోని రామాలయం నుంచి, బెంగళూరు రోడ్డు, మల్లికార్జునసర్కిల్, బెంగళూరు బస్టాండు, టౌన్ బ్యాంకు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా నిర్వహించారు. ప్లకార్డులను చేతపట్టి, వెంటనే దాడులు ఆపాలన్నారు.

సంబంధిత పోస్ట్