పుంగనూరు ప్రజలకు రుణపడి ఉంటా: అస్ఫియా తండ్రి

72చూసినవారు
"పుంగనూరుకు జీవితాంతం రుణపడి ఉంటానని అస్ఫియా తండ్రి అన్నారు. నా బిడ్డ అదృశ్యమైన తొలి రోజు నుంచే ఎస్పీ మణికంఠ చందోలు, పోలీసు యంత్రాంగం, పుంగనూరు ప్రజలు కలిసి చిన్నారి కోసం వెతికారు. కులమతాలకు అతీతంగా న్యాయం కోసం అందరూ అండగా నిలిచారు. నా బిడ్డను సొంత బిడ్డలా భావించిన పుంగనూరు ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్