రామసముద్రం: యువకుని మృతిపై అనుమానాలు

65చూసినవారు
రామసముద్రం: యువకుని మృతిపై అనుమానాలు
రామసముద్రం మండలం ఎగవనమ్మోరుపల్లి అడవిలో ఆదివారం గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాటేవారిపల్లికి చెందిన రెడ్డి శేఖర్(26) మృతి పట్ల అనుమానం ఉందని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్