21న సాధారణ సర్వసభ్య సమావేశం

53చూసినవారు
21న సాధారణ సర్వసభ్య సమావేశం
మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 21న మంగళవారం ఉదయం 10: 30 గంటలకు అధ్యక్షులు ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి జరుగుతుందని ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సర్వసభ్య సమావేశమునకు పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, సింగిల్ విండో అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్