వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు

569చూసినవారు
చిత్తూరు జిల్లా గంగవరం మేజర్ గ్రామపంచాయతీలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన పలువురు శుక్రవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్