టీడీపీకి బిగ్ షాక్

49571చూసినవారు
టీడీపీకి బిగ్ షాక్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైసీపీలో చేరారు. భకరాపురంలో సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు చిత్తూరు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, ఆయన సతీమణి అనీషా రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్