ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం

68చూసినవారు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని మంగళవారం ఏపీఎం హరినాథ్ అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులతో కలసి ఫ్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేస్తూ పట్టణ పురవీదుల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించు కోవాలని సూచించారు. ప్రలోబాలకు తలొగ్గకుండా మంచి చేసే నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. సీసీ బాబు, సంఘ మిత్ర శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్