కూటమి సర్కారుతో గ్రామాలకు జవసత్వాలు

73చూసినవారు
కూటమి సర్కారుతో గ్రామాలకు జవసత్వాలు
వైకాపా పాలనలో పంచాయతీల నిధులు పక్కదారి పట్టించి అభివృద్ధిని అటకెక్కించారని, కూటమి సర్కారు అధికా రంలోకి మళ్లీ పంచాయతీలకు జవసత్వాలు వచ్చాయని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ ్కుమారెడ్డి అన్నారు. శుక్రవారం పీలేరు పంచా యతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే వినతులు పరి శీలించి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్