సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ

578చూసినవారు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ
పీలేరులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరశీలక అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం వారు స్థానికంగా ఉన్న 224, 266, 267, 262, 263, 268, 269 పోలింగ్ కేంద్రాలను చూశారు. ఈ తనిఖీల్లో పోలీస్ అబ్జర్వర్, ఐపీఎస్ అధికారి నవాజ్ అహ్మద్, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారి రవీంద్ర కుమార్, సహాయ ఎన్నికల అధికారి మహబూబ్ బాష, సీఐ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్