ఎక్కువ ఐసీసీ టోర్నీలు ఆడిన ఇండియన్ ప్లేయర్స్ వీరే!

51చూసినవారు
ఎక్కువ ఐసీసీ టోర్నీలు ఆడిన ఇండియన్ ప్లేయర్స్ వీరే!
టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఐసీసీ లిమిటెడ్ ఓవర్ల టోర్నీ(వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)ల్లో భారత్ తరఫున అత్యధికంగా ధోనీ, యువరాజ్ 14 సార్లు భాగస్వామ్యమయ్యారు. ఇక వచ్చే టోర్నీతో రోహిత్ కూడా 14 సార్లు పాల్గొన్న ప్లేయర్‌గా ఘనత సాధించనున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ(13), సచిన్(11), హర్భజన్(11) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్