మితృడి పాడె మోసిన ఎంపి మిథున్ రెడ్డి

17880చూసినవారు
గుండెపోటుతో మృతి చెందిన తన మితృడి అంతిమ యాత్రలో పాల్గొన్న రాజంపేట ఎంపి, లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పాడె మోసి స్నేహ ధర్మాన్ని ఆచరించారు. పీలేరు మండలం, వేపులబైలు పంచాయితీ, అరవాండ్లపల్లిలో శనివారం సాయంత్రం జరిగిన వైయస్సార్సీపి సీనియర్ నాయకుడు ఆరవ లోకనాథ రెడ్డి శవయాత్రలో పాల్గొన్నారు. ఎంపీ తన మిత్రుడి మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్