రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిలో గురువారం చిల్లకూరు గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని అదే మార్గంలో వెళ్లే మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ కార్తీక్ మృతి చెందగా డ్రైవర్ కి గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ నాగరాజు కథనం మేరకు. శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు వెళుతున్న లారీ మార్గం మధ్యలో చిల్లకూరు ఫ్లైఓవర్ వద్ద ఆదే మార్గంలో ఆగిఉన్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో క్లీనర్ కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్