కాణిపాకంలో హుండీ లెక్కింపు

71చూసినవారు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 27 రోజులకు రూ. 2, 15, 30, 322, అన్నదానం హుండీ రూ 44, 159, గో సంరక్షణ హుండీ రూ. 29, 513, భిక్షాండి హుండీ ద్వారా రూ. 18, 212, బంగారం 90, వెండి 1 కిలో 295 గ్రా. ఫారిన్ కరెన్సీ 1067 డాలర్స్, యూఏఈ 120 ధిరమ్స్, ఇంగ్లాండ్ 55 పౌండ్స్, మలేషియా 406 రింగట్స్, యూరో 150 యూరోప్ ఆదాయం వచ్చినట్లు ఈఓ గురుప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్