కాణిపాకం హుండీ ఆదాయం రూ. 78 లక్షలు

594చూసినవారు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం రూ. 78 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయంలో గత 14 రోజుల హుండీ కానుకలను బుధవారం స్వామివారి ఆస్థాన మండపంలో లెక్కించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ డివైఇవో వాణి, ఏ ఈ ఓ లు ఎస్ వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరి మాధవరెడ్డి, ధనంజయ, సూపరిండెంట్లు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్