వైసీపీని గెలిపించండి: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

3604చూసినవారు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం వేగం పెంచారు. మంగళవారం బంగారుపాళ్యం మండలం, గుండ్ల కట్టమంచిలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఇంటింటా ప్రచారం చేశారు. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. ఐదేళ్లలో ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే మరిన్ని సంక్షేమం చేపడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్