ఇవాళ బీజేపీ కీలక సమావేశం

50చూసినవారు
ఇవాళ బీజేపీ కీలక సమావేశం
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ బీజేపీ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్థార్థనాథ్ సింగ్ హాజరై.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్ధులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్