నియోజకవర్గంలోని మండలాలలో ఓ మోస్తరు వర్షం

52చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. గత నాలుగైదు రోజుల నుంచి పగటిపూట వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఎండ తీవ్రతకు ప్రజలు తట్టుకోలేకపోయారు. నేటి సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజలు ఉ క్కపోతనుంచి ఉపశమనం పొందినట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్