భక్తిశ్రద్ధలతో వినాయక స్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజలు

79చూసినవారు
భక్తిశ్రద్ధలతో వినాయక స్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజలు
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం గొడ్ల వారిపల్లిలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చక స్వాములు అనంత కుమారా చార్యులు సుప్రభాత సేవ, అభిషేకం, హోమాది పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

సంబంధిత పోస్ట్