పంట పొలాలపై ఏనుగుల దాడులు

2592చూసినవారు
పంట పొలాలపై ఏనుగుల దాడులు
పంటలపై ఏనుగులు దాడి చేయడంతో అపార నష్టం కలిగిన ఘటన మంగళవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పేటూరు సమీపంలోని రామచంద్రయ్య అనే రైతుకు చెందిన టమోటా , మొక్కజొన్న పంటల తో పాటు పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. అదేవిధంగా స్థానిక గ్రామానికి చెందిన రాజేష్, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, మహేశ్వర కు చెందిన మామిడి చెట్లను విరిచి పడేసాయి. అధికారులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్