పుంగనూరులో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోం మంత్రి

542చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణానికి విచ్చేసినటువంటి ఆమెకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నత అధికారులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆమెకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్