నిబంధనలకు లోబడి నిమజ్జనాలు చేసుకోవాలి

73చూసినవారు
నిబంధనలకు లోబడి నిమజ్జనాలు చేసుకోవాలి
పుంగనూరు పట్టణం మరియు మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు నిమజ్జనాలు పోలీసు అధికారుల నిబంధనకు లోబడి చేసుకోవాలని పట్టణ సీఐ శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనంలో భాగంగా డీజేలు పెట్టారదని, రెచ్చగొట్టే పాటలు పెట్టి ఇతరులను ఇబ్బంది కలిగించకూడదని, విగ్రహం ముందు మద్యం సేవించి డ్యాన్సులు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్