తిరుపతిలో మహిళ హత్య కేసులో జీవిత ఖైదు

2249చూసినవారు
తిరుపతిలో మహిళ హత్య కేసులో జీవిత ఖైదు
ఓ మహిళ హత్య కేసులో నిందితుడు రేణిగుంట మండలం గుత్తివారిపల్లెకు చెందిన పి. మురళీకృష్ణకు జీవిత ఖైదుతో పాటు రూ. 3 వేల జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి గురునాథ్ గురువారం తీర్పు చెప్పారు. డిసెంబర్ 19, 2014న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్వార్టర్స్ లో నివాసముంటున్న మహిళ ఒంటి మీద ఉన్న నగలు అపహరణతో పాటు ఆమె దారుణ హత్యకు గురైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్