బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలి

53చూసినవారు
బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలి
బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలని హెచ్ఎం భాస్కర తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కలమందల వారి పల్లెలో డ్రాప్ అవుట్ విద్యార్థులను సోమవారం గుర్తించారు. ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి పాఠశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్