వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను భారత జట్టుని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్లో యువ ఆటగాళ్లకే బీసీసీఐ అవకాశం కల్పించింది.
భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ, శాంసన్, ధ్రువ్ జురేల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.