తండ్రి గెలుపు కోసం తనయ ప్రచారం

83చూసినవారు
తండ్రి గెలుపు కోసం తనయ ప్రచారం
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం నన్నూరువారిపల్లి పంచాయతీలో ఆదివారం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయన కుమార్తె చల్లా పూజిత ప్రచారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం మేనిఫెస్టో కరపత్రాలను అందించి సమగ్రంగా వివరించారు. టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్