సెప్టెంబర్ 1న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

76చూసినవారు
సెప్టెంబర్ 1న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
సెప్టెంబర్ 1నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందనిబీజేపీమండలాధ్యక్షుడు మునిప్రతాప్ తెలిపారు.మంగళవారం పట్టణంలో జరిగిన సమావేశంలో, మండల నాయకులు సభ్యత్వం పెంచేందుకు ప్రతీ బూత్‌కు 200 సభ్యత్వాలను నమోదు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, మండల ప్రధాన కార్యదర్శి మురళి మరియు జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్