శ్రీసిటీ కంపెనీ సీఈఓలతో సీఎం రౌండ్ టేబుల్ సమావేశం

62చూసినవారు
శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్లో సీఎం చంద్రబాబు సోమవారం కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదట కంపెనీ సీఈఓలు సీఎంతో మాట్లాడారు. ఈ సందర్భంగా డైకిన్ కంపెనీ సీఈఓ కుటుంబరావు మాట్లాడుతూ. మళ్లీ మీరు ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా రావడం చాలా సంతోషం అని చెప్పారు. 2017లో జపనీస్ కంపెనీస్ రావాలని చెప్పారని డైకిన్ కంపెనీ వచ్చిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్