సత్యవేడు నియోజకవర్గ కేంద్రానికి చేరిన ఈవీఎంలు

55చూసినవారు
ఈవీఎంలు సత్యవేడు కేంద్రానికి చేరాయని ఆర్వో నరసింహులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ. కట్టుదిట్టమైన భద్రత నడుమ సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక గదులలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, బిజెపి, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఆర్వో, డీఎస్పీ ఆధ్వర్యంలో పదిల పరిచినట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్